దేశ రాజధాని ఢిల్లీ అనగానే మనకి ముందు గుర్తొచ్చేది తాజ్ మహల్ మరియు దాని వెంట ప్రవహించే యమునా నది.
లొక్డౌన్ నేపథ్యం లో ఇప్పటికే అన్ని రాకాల చిన్న తరహా మరియు పెద్ద తరహా పరిశ్రమలు మూసివేయడం తో అక్కడ కాలుష్యం భారీగా తగ్గింది అందులో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లో కాలుష్యం తగ్గడం అంటే అతిశయోక్తే అనుకోవాలి .
ఢిల్లీ లోని పరిశ్రమలు మూసివేయడంతో యమునా నదిలో కలిసే పొల్యూషన్ 100% తగ్గింది దీనితో నది గతం తో పోలిస్తే 50% స్వచ్ఛముగా మారింది .
యమునా నది అంటే మనకి ముఖ్యంగా గుర్తుకు వచ్చేది పరిశ్రమల నుండి వెలువడే విష వ్యర్దాలు నదిలో కలిసి కలుషితం ఆయిన నది .
కానీ ఎప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకి దేశ రాజధాని లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది అక్కడి ప్రజలు స్వచ్ఛమైన గాలిని పిలుస్తున్నామని చెపుతున్నారు .
అదే విధంగా ట్రాఫిక్ కూడా లేనందున పూర్తిగా పొల్యూషన్ తగ్గింది .
ధరిత్రీ దినోత్సవాన అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా కనువిందు చేసింది.
ఆ అందమైన వీడియో మీకోసం చుడండి