Covid-19.

కరోనా దెబ్బకి ప్రాణం విలువ తెలిసేలా చేసిన తమిళనాడు పోలీసులు | సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో .

ఒక వైపు కర్ఫ్యూ అమలులో ఉండగా, పోలీసులు అనుకోకుండా బయటకు వచ్చిన యువకులను మానిప్యులేట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవైపు అందరు ఇంట్లో ఉండి లాక్ డౌన్ నియమాలను పాటింస్తుంటే ఇంకొంతమంది ఈ కొరోనా మమ్మల్ని ఎం చేస్తది అంటూ రోడ్ల మీద చెక్కర్లు కొడుతున్నారు , ఇళ్లల్లోనుండి బయటకు రాకండి బాబూ అంటూ పోలీసులు చేతులెత్తి మొక్కినా కూడా ఈ జనాల చెవులకు కండ్లకు కనిపిస్తలేవు , ఇక లాభం […]

కరోనా దెబ్బకి ప్రాణం విలువ తెలిసేలా చేసిన తమిళనాడు పోలీసులు | సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో . Read More »

లాక్ డౌన్ కొనసాగించక తప్పదు..! |లాక్ డౌన్ పైCM KCR కీలక నిర్ణయం| CM KCR Speech on Coronavirus ||COVID-19- “06/04/2020”

తెలంగాణలో ఇప్పటికీ 364 మందికి క రో నా వైరస్ సోకింది మొదటి 50 మంది తో కలిపి దానిలో పదిమంది ఇండోనేషియా నుండి కరీంనగర్ కి వచ్చినవారు తెలంగాణ 364 మంది ఫారిన్ రిటర్న్స్ 35 మంది ఇండోనేషియా పదిమంది ,ఇప్పటికే 11 మంది చనిపోయారు గాంధీ హాస్పిటల్ రికార్డు ప్రకారం. 308 మంది ఈరోజుకి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలియజేశారు నిజాముద్దీన్ మార్కస్ సభకు వెళ్లి

లాక్ డౌన్ కొనసాగించక తప్పదు..! |లాక్ డౌన్ పైCM KCR కీలక నిర్ణయం| CM KCR Speech on Coronavirus ||COVID-19- “06/04/2020” Read More »